27.7 C
Hyderabad
May 15, 2024 05: 20 AM
Slider విజయనగరం

ఓపీఎస్ కావాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు

#ops

సీపీఎస్ ,జీపీఎస్ లు మాకు వద్దని…ఓ పీ.ఎస్ మాత్రమే కావాలంటూ జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరాహారదీక్షలకు దిగుతోంది… యూటీఎఫ్. ఈ మేరకు ఏపీ శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు…సీపీఎస్ కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేపట్టేందుకు సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఈ నెల 18 నుంచీ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు..యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ మినిస్ఠీరియల్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా అన్ని తాలూక లలో ఈ నెల 20 నుంచీ దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఈశ్వరరావు మాట్లాడారు.

Related posts

నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు కృషి చేస్తా

Satyam NEWS

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోటీపడి రైతులను మోసం చేస్తున్నారు

Satyam NEWS

ఆసరా పెన్షన్ దరఖాస్తులకు మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment