38.2 C
Hyderabad
May 2, 2024 20: 39 PM
Slider చిత్తూరు

విజయవంతంగా తిరుమలలో పల్స్ పోలియో

pulse polio ttd

పల్స్ పోలియో కార్యక్రమం తిరుమలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. తిరుమలలో మొత్తం 25 ప్రాంతాల్లో  పల్స్‌పోలియో కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. వీటిలో భక్తుల కోసం 18 స్థానికుల కోసం 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ వారి ప్రధాన ఆలయం ముందు 5సం”లోపు వయసు కలిగిన పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని అదనపు ఇఓ ధర్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. 5 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి తల్లి, తండ్రి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదనపు ఇఓ ధర్మారెడ్డి కోరారు.

Related posts

విపక్షాల కూటమి మూణ్ణాళ్ల ముచ్చటేనా

Satyam NEWS

నామినేషన్ వేసిన నామా

Satyam NEWS

మారియుపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు

Satyam NEWS

Leave a Comment