విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నేడు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కొండయపాలెం నగరపాలక ప్రాధమిక పాఠశాల పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) కోఆర్డినేటర్...
విజయనగరం జిల్లాలో పల్స్ పోలియో విజయవంతంగా పూర్తవుతోంది. ఇప్పటి వరకు 98 శాతం పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. చిన్నారుల నిండు జీవితానికి పల్స్ పోలియో చుక్కలు రక్షణగా నిలుస్తాయని, బంగారు...
పోలియోను తరిమి కొట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖైరతాబాద్ కు చెందిన ప్రజా నాయకుడు ఎం.మహేందర్ బాబు అన్నారు. ఈ రోజు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహాభారత్ నగర్ కమిటీ హాల్లో...
పోలియో నిర్మూలన సామాజిక బాధ్యతని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రంలో పలు పోలియో సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలను శానంపూడి...
ఈ నెల 27వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా...
నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 27 తేదీన నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు....
ఆరోగ్య శాఖ కార్యకర్తలు అతి దారుణమైన అశ్రద్ధ చూపిన ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. యావత్ మాల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనలో ఐదేళ్లలోపు వయసు ఉన్న 12 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు....
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పల్స్ పోలియో విజయవంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడుగంటలకే ప్రారంభమైన పోలియో చుక్కల కార్యక్రమం..సాయంత్రం 5 గంటల తో పూర్తవుతుంది. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్.డా.హరి...
ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు DMHO అప్పయ్యతో...
ప్రెస్, మీడియా వారికి కూడా వాక్సిన్ అందించాలని కేంద్రానికి నిన్ననే విజ్ఞప్తి చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి తో కలిసి నేడు...