ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణు గోపాల స్వామి వారి ఆలయంలో స్వామి వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు , పురోహితులు ఆయనకు ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు .
previous post