రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జి.ఓ నెం.58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకొవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైద్రాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జి.ఓ నెం.58, 59 పై ప్రభుత్వ ప్రధాన కార్యదిర్శ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జి.ఓ నెం.58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
previous post