31.2 C
Hyderabad
May 12, 2024 01: 54 AM
Slider కర్నూలు

అలంపూర్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రధసప్తమి

#Purender Kumar

రథసప్తమిని పురస్కరించుకొని అలంపూర్ తుంగభద్రాన్ని తీరాన వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రాథః కాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు .పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ఉత్సవిగ్రహాలు సూర్య వాహనంపై ఆసీనులను చేశారు.

ఆలయ అధికారి పురేందర్ కుమార్ గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు . వాహనం పుర వీదుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి వారి వారి భక్తిని చాటుకున్నారు

Related posts

2500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

Satyam NEWS

సాదియా ఆల్మస్ కు   సత్కారం

Murali Krishna

కరోనా నియంత్రించకుంటే భవిష్యత్తు ఉండదు

Satyam NEWS

Leave a Comment