రెండున్నర దశాబ్దాలు గా ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి పార్టీ రాజీనామా చేసిన విషయం విదితమే, 48 గంటలలో రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. రాగిడి లక్ష్మారెడ్డి సాయంత్రం మేడ్చల్ లో జరిగే బి ఆర్ ఎస్ బహిరంగ సభలో సి ఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం ప్రగతి భవన్ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నట్టు సమాచారం.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా