27.7 C
Hyderabad
May 14, 2024 09: 39 AM
Slider హైదరాబాద్

బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్న రాగిడి లక్ష్మారెడ్డి

#ragidilaxmareddy

రెండున్నర దశాబ్దాలు గా  ఉప్పల్ నియోజకవర్గంలో   కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి పార్టీ రాజీనామా చేసిన విషయం విదితమే, 48 గంటలలో  రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. రాగిడి లక్ష్మారెడ్డి సాయంత్రం మేడ్చల్ లో జరిగే బి ఆర్ ఎస్ బహిరంగ సభలో  సి ఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం  ప్రగతి భవన్ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నట్టు సమాచారం.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

కౌంటర్ ఎటాక్: బుద్ధి లేకుండా మాట్లాడుతున్న పృధ్వీ

Satyam NEWS

ప్ర‌తీ శుక్ర‌వారం శానిటేష‌న్‌, దోమ‌ల నివార‌ణ‌పై దృష్టి పెట్టాలి

Satyam NEWS

సహాయక చర్యలు వేగవంతం చేయాలి

Bhavani

Leave a Comment