40.2 C
Hyderabad
April 29, 2024 15: 31 PM
Slider ఆదిలాబాద్

రైతులకు రుణమాఫీ అమలు చేయాలని బిజెపి డిమాండ్

#BJP Nirmal

రైతులందరికి తక్షణమే రుణమాఫీ చేయాలని నిర్మల్ జిల్లా బిజెపి డిమాండ్ చేసింది. రైతుబందు పథకానికి సంబంధించి 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి 10 ఎకరాల లోపు రైతులకు ఖరీఫ్ కి సంబంధించి డబ్బులను వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలలో వెంటనే జమ చేయాలని కూడా బిజెపి కోరింది.

ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ కు బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రామ్ నాథ్, ఒడిసెల శ్రీనివాస్, సామ రాజేశ్వర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, అయ్యన్న గారి రాజేందర్ నిర్మల్ టౌన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన నారా లోకేష్

Satyam NEWS

కక్ష సాధింపులు వద్దు… ఇప్పటికైనా మారండి

Satyam NEWS

కొడంగల్‌ నుంచి ఒక్కటే.. ఇల్లందులో 38 దరఖాస్తులు

Bhavani

Leave a Comment