38.2 C
Hyderabad
May 3, 2024 20: 55 PM
Slider నల్గొండ

ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి

#rajagopalreddy

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మునుగోడులో ఓటు హక్కు లేదు.ఆయన ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు.అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటు హక్కులేదనే అంశం చర్చనీయాంశంగా మారింది.ఆయనకు నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ఓటు హక్కు ఉంది.ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన అక్కడే ఓటు వేయాలి. అక్కడి నుంచి మునుగోడు నియోజకవర్గానికి ఆయన ఓటు హక్కును మార్చుకోలేదు.దీంతో ఆయన తనకు తాను ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు.ప్రతిష్టాత్మక ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటు హక్కు లేకపోవడం ఆసక్తికరంగా మారింది

Related posts

కేసీఆర్ బి.ఆర్.ఎస్.కు భవిష్యత్తు ఉండదు

Satyam NEWS

రాత్రి పూట అడ్డంగా దొరికిన మందు బాబు లు…!

Satyam NEWS

కొల్లాపూర్ లో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

Bhavani

Leave a Comment