26.7 C
Hyderabad
May 15, 2024 09: 32 AM
Slider జాతీయం

అక్సిడెంట్:కారు ప్రమాదం లో 4 మృతి

rajasthan road accsident 4 dead

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. రోడ్డు పక్కన గల స్తంభానికి కారు ఢకొీనడంతో ఈ ప్రమాదం సంభవించిందన్నారు. టైరు పగిలిపోవడంతో కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢకొీట్టినట్టు తెలిపారు.

ముఖేష్‌, నవీన్‌, ధర్మపాల్‌, అజరుకుమార్‌ అక్కడికక్కడే మరణించారని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు

Related posts

11 నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్  ‘శంఖారావం’

Satyam NEWS

ఈసీఐఎల్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వాలి

Satyam NEWS

దరఖాస్తుదారుల్లో టెన్షన్

Bhavani

Leave a Comment