రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. రోడ్డు పక్కన గల స్తంభానికి కారు ఢకొీనడంతో ఈ ప్రమాదం సంభవించిందన్నారు. టైరు పగిలిపోవడంతో కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢకొీట్టినట్టు తెలిపారు.
ముఖేష్, నవీన్, ధర్మపాల్, అజరుకుమార్ అక్కడికక్కడే మరణించారని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు