37.2 C
Hyderabad
May 6, 2024 12: 14 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

#tirumala

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు సప్తవాహనాలపై దర్శనమివ్వనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్యాలరీల్లో వాహన సేవలు తిలకించే భక్తులకు తితిదే అధికారులు షెడ్లను నిర్మించారు. షెడ్ల నిర్మాణంతో పాటు అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు వెండి రథంపై మాఢవీధుల్లో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయి.

Related posts

రోడ్ల దుస్థితి పై డిజిటల్ వేదిక గా జనసేన ఉద్యమం

Satyam NEWS

కరెంటు ఎందుకు పోతుంది? బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి?

Satyam NEWS

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment