33.7 C
Hyderabad
April 29, 2024 02: 40 AM
Slider ఖమ్మం

జూలూరుపాడు తహసీల్దార్ గా శారద

#sharada

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిది మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు.  వీరంతా తక్షణమే వారి స్థానాల్లో బాధ్యతలు స్వీకరించి కలెక్టరేట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ బదిలీల్లో భాగంగా జూలూరుపాడు మండల తహసీల్దార్ గా గత 15 నెలలుగా పని చేస్తున్న లూథర్ విల్సన్ అశ్వారావుపేటకు బదిలీ అయ్యారు. కొత్తగూడెం కలెక్టరేట్ లో ఈ సెక్షన్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్ శారదను జూలూరుపాడు తహసీల్దారుగా నియమించారు

Related posts

ప్రివిలేజ్ కార్డు వల్ల లాభం: ఎంపీ ఆదాల

Bhavani

మహారాష్ట్రలో సౌతాఫ్రికా ప్రయాణికుడికి కరోనా

Sub Editor

ఏపి సిఎం జగన్ తో కలిసి తెలంగాణ సిఎం కేసీఆర్ నాటకం

Satyam NEWS

Leave a Comment