36.2 C
Hyderabad
May 7, 2024 13: 49 PM
Slider జాతీయం

మరో రూ.0.42 లక్షల కోట్లు రావాల్సి ఉంది

#cash

జులై 31, 2023 నాటికి రూ.3.14 లక్షల కోట్ల విలువైన 88 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. వెనక్కి వచ్చిన మొత్తంలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, 13 శాతం నోట్లతో మార్పిడి చేసుకున్నట్లు తెలిపింది. మరో రూ.0.42 లక్షల కోట్లు రావాల్సి ఉందని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు మార్కెట్‌లో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా, మే 19 నాటికి రూ.3.56 లక్షల కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మే 19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Related posts

ఫ్రీ షుగర్: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉదారత్వం

Satyam NEWS

కామారెడ్డి బీఆర్ఎస్ లో కొత్త తలనొప్పి: జడ్పీటీసీపై ఎంపీపీ దాడి

Satyam NEWS

హరిజన వాడ స్కూలుపై సర్కారు నిర్లక్ష్యం

Bhavani

Leave a Comment