39.2 C
Hyderabad
May 4, 2024 20: 35 PM
Slider ముఖ్యంశాలు

గురుకుల పాఠశాల ఉపాద్యాయులు క్రమబద్దీకరణ

#Gurukula School Teachers

ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

Related posts

ఈటీవీ జబర్దస్త్ ను మళ్లీ పైకి లేపిన రోజా

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Satyam NEWS

జూన్‌ 30న పాలిసెట్‌

Sub Editor 2

Leave a Comment