28.7 C
Hyderabad
May 6, 2024 10: 05 AM
Slider ముఖ్యంశాలు

ఉమెన్ చాందీ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

#Revanth Reddy

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ప్రజా నాయకులు ఉమెన్ చాందీ, ఆయన మరణం కేరళకు తీరని లోటన్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో వివిధ హోదాలలో చాందీ పని చేశారన్నారు. ఆయన మరణం కేరళ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మృతి పట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధాన ప్రక్రియను బాధ్యతగా చేపట్టాలి

Satyam NEWS

వాసవి ట్రస్ట్ భవనం కోసం ఉప్పల ట్రస్టు విరాళం

Satyam NEWS

రష్యా సబ్‌మెరైన్‌ నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి విజయవంతం

Sub Editor

Leave a Comment