38.2 C
Hyderabad
May 2, 2024 21: 29 PM
Slider హైదరాబాద్

వాసవి ట్రస్ట్ భవనం కోసం ఉప్పల ట్రస్టు విరాళం

#uppalatrust

హైదరాబాద్ లోని బాలా నగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే వాసవి ట్రస్ట్ భవనం నిర్మాణం కోసం ఉప్పల ఫౌండేషన్ ఒక లక్ష రూపాయలు విరాళం అందించింది. ఉప్పల ఫౌండేషన్  చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త సంబంధిత చెక్ ను బాలానగర్ ఆర్యవైశ్య సంఘం కు నేడు అందచేశారు. నాగోల్ లోని ఆయన నివాసంలో బాలానగర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దారం వెంకటేశం గుప్త, గన్ను తిరుపతయ్య, పడకంటి శ్రీనివాస్,  ముత్యం ప్రభాకర్, దారం సతీష్ గుప్త, శివశంకర్, రవీందర్ బాలానగర్  ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

లక్ష్మీ ప్రైడ్ అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగడం అభినందనీయం

Satyam NEWS

ఐదేళ్ల పసికందు పై తండ్రి అఘాయిత్యం….

Satyam NEWS

ఇనీషియేటీవ్: పట్టణ ఓటర్లు అందరూ ఓటేయాలి

Satyam NEWS

Leave a Comment