గోదావరి వరద ఉధృతిపై భద్రాచలం లో ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఓల,నార్త్ జోన్ ఐజి చంద్ర శేఖర్ రెడ్డి,ఎస్పీ వినిత్,స్పెషల్ ఆఫీసర్స్ అనుదీప్,పోట్రూ గౌతమ్,కృష్ణ ఆదిత్య,ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.