33.2 C
Hyderabad
May 14, 2024 13: 28 PM
Slider ముఖ్యంశాలు

గోదావరి వరద పై పువ్వాడ ఉన్నతాధికారులతో సమీక్ష

#Minister Puvwada Ajay

గోదావరి వరద ఉధృతిపై భద్రాచలం లో ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఓల,నార్త్ జోన్ ఐజి చంద్ర శేఖర్ రెడ్డి,ఎస్పీ వినిత్,స్పెషల్ ఆఫీసర్స్ అనుదీప్,పోట్రూ గౌతమ్,కృష్ణ ఆదిత్య,ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

న్యూహాలెండ్ నుంచి కొత్తగా 5620 Tx ప్లస్ ట్రాక్టర్

Satyam NEWS

స్వంత ప్రాంతాన్ని మరువద్దు

Satyam NEWS

మొక్కలు నాటిన రాష్ట్ర అటవీశాఖ ఛీఫ్ కన్ సర్వేటర్ శోభ

Satyam NEWS

Leave a Comment