33.7 C
Hyderabad
April 29, 2024 02: 04 AM
Slider ఖమ్మం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ

#Minister Puvvada

భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రమాదేవి అధ్వర్యంలో అర్చకులు, ఆలయ అధికారులు మంత్రి పువ్వాడ ను ఆలయ సంప్రదాయాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.

గోదావరి వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రార్థించారు.అనంతరం స్వామి వారి జ్ఞాపిక, లడ్డు ప్రసాదంను మంత్రి పువ్వాడ కు అందచేశారు.

Related posts

వనపర్తికి కేఎల్ఐ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు:కెసిఆర్

Satyam NEWS

కొట్టాయంలో రోటరీ క్లబ్ 3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్

Satyam NEWS

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

Bhavani

Leave a Comment