38.2 C
Hyderabad
May 5, 2024 22: 04 PM
Slider చిత్తూరు

రోడ్డు ప్రమాదంలో బాలింత మృతి బిడ్డకు గాయాలు

road accedent

చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఒంటిళ్లు  గ్రామం సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగుల్చింది. ఈ ప్రమాదంలో విషాదకరంగా ఒక బాలింత మృతి చెందింది. కేవలం రెండు వారాల వయసు ఉన్న పసి కందు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం విషాదం.

లక్కిరెడ్డిపల్లి మండలం కున్నూతల గ్రామానికి చెందిన అంజలి (32) అనే చికిత్స కోసం తిరుపతి కి వెళుతుండగా టోల్ ప్లాజా వద్ద కారు బోల్తా పడింది. దాంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అంజలి నవజాత శిశువు (2 వారాలు), భర్త ఆంజనేయులు, మరిది రమణ, మామ తిరుమలయ్య, అమ్మ చిట్టెమ్మకు గాయాలు.

వీరిలో శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. మిగిలిన వారికి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Related posts

ప్రాణాలు తీసిన రక్షా బంధన్

Satyam NEWS

ఐ బౌటిక్ & స్టూడియో లుక్స్ ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన ఆడియో క్లిప్

Satyam NEWS

Leave a Comment