38.2 C
Hyderabad
May 5, 2024 20: 00 PM
Slider మహబూబ్ నగర్

ప్రాణాలు తీసిన రక్షా బంధన్

#Road Accident 3

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబాయి మండల కేంద్రంలో రాఖి రక్షాబంధన్ రోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వీపనగండ్ల మండలానికి చెందిన నందిని దామోదర్ కు రాఖీ కట్టడానికి పెద్ద చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామానికి వెళ్లారు.

రాఖీ కట్టి తిరుగు ప్రయాణం అయ్యారు. చిన్నంబాయి మండల లక్ష్మీ పల్లి గేటు సమీపంలో ఆర్టిసి బస్సు బైక్ ఢీకొని అక్కడికక్కడే దామోదర్ నందిని ప్రాణాలు ప్రాణాలు వదిలారు, రాఖీ కట్టి గ్రామానికి వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరొక అమ్మాయి ప్రాణాలతో బయటపడింది.

Related posts

కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య

Satyam NEWS

ఓ గాడ్: మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

Satyam NEWS

Leave a Comment