28.2 C
Hyderabad
May 24, 2025 09: 46 AM
Slider చిత్తూరు

రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్

#R K Roja

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వీరవిహారం తగ్గడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. అతన్ని తక్షణమే తిరుపతిలోని స్విమ్స్  కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టారు.

చిత్తూరుకు సంబంధించి 8 మండలాలు రెడ్ జోన్ గా ప్రకటించారు. శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.

Related posts

గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది

Satyam NEWS

తిరుమల తిరుపతి ఈవోగా జవహర్ రెడ్డి

Satyam NEWS

వేడెక్కుతున్న నెల్లూరు జిల్లా రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!