28.7 C
Hyderabad
May 5, 2024 08: 29 AM
Slider చిత్తూరు

రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్

#R K Roja

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వీరవిహారం తగ్గడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. అతన్ని తక్షణమే తిరుపతిలోని స్విమ్స్  కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టారు.

చిత్తూరుకు సంబంధించి 8 మండలాలు రెడ్ జోన్ గా ప్రకటించారు. శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.

Related posts

పోలీసుల పై దౌర్జన్యం చేసిన వైసీపీ నేతలకు 14 రోజుల రిమాండ్

Satyam NEWS

పదిమంది ప్రాణాలు కాపాడినందుకు సీఎంకు రుణపడి ఉంటాం..!

Satyam NEWS

కోహెడ్ పండ్ల మార్కెట్ లో పర్మినెంట్ షెడ్లు నిర్మించాలి

Satyam NEWS

Leave a Comment