29.7 C
Hyderabad
May 3, 2024 03: 07 AM
Slider విశాఖపట్నం

విశాఖ జిల్లాలో రౌడీ షీటర్ దారుణ హత్య

#Crime Scene

విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు చొప్ప హేమంత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. మల్కాపురం మార్కెట్ సమీపంలోని శెట్టిబలిజ వీధిలో రాత్రి 10.:45 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హేమంత్ కుమార్ హత్యకు గురయ్యాడు.

మృతుడు హేమంత్ కుమార్ పై మల్కాపురం పోలీస్ స్టేషన్ లో  రౌడీషీట్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడు గతంలో పులు కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఏ. డి సి.పి  డీఎస్ శ్రవణ్ కుమార్ మల్కాపురం సిఐ లూధర్ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

త్వ‌ర‌లోనే బాస‌ర ఆలయ పునర్నిర్మాణం

Satyam NEWS

ప్రాణాలు తోడేస్తున్న అనధికార చిట్ ఫండ్లు

Bhavani

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి కావాలి

Satyam NEWS

Leave a Comment