26.7 C
Hyderabad
May 3, 2024 08: 27 AM
Slider గుంటూరు

కోటప్పకొండ తిరునాళ్లకు గణనీయంగా ఆర్టీసీ ఆదాయం

RTC kotappkonda

గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళకు ఆర్టీసీ గణనీయమైన ఆదాయం సంపాదించింది. ఆర్టీసీ బస్సులు నడపడం ద్వారా నరసరావుపేట డిపోకు వచ్చిన ఆదాయం రూ. 66,56,201లు అని డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం తెలిపారు.

నరసరావుపేట డిపో నుండి 293 బస్సుల ద్వారా 2,76,295 మంది ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా సేవలు అందించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించిన సిబ్బందికి, సహకరించిన ప్రభుత్వ అధికారులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ముఖ్యమంత్రి సహాయ నిధికి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల విరాళం

Satyam NEWS

గుండెల్ని కట్టిపడేస్తున్న “రైతు పాట”

Satyam NEWS

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment