39.2 C
Hyderabad
May 4, 2024 20: 55 PM
Slider హైదరాబాద్

మమ్ములను వాడుకుని వదిలేస్తే ఎలా?

rtc temparary

ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె జరిగినపుడు వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు ఉద్యోగాలలో చేరడంతో వీరిని తీసేశారు. తమను ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని వీరు కోరుతున్నారు.

ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ డిపోలో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులు నేడు ధర్నా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆర్టీసీలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందువల్ల ఆ పోస్టులలోకి తమను తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Related posts

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ బాధ్యుల నియామకం

Satyam NEWS

అరుదైన గ్రహణాలతో ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై పెను ప్రభావం

Satyam NEWS

డాక్ట‌ర్ పీవీజీ రాజు జ‌యంతి సంద‌ర్బంగా మెగా మెడిక‌ల్ క్యాంప్…!

Satyam NEWS

Leave a Comment