41.2 C
Hyderabad
May 4, 2024 17: 17 PM
Slider ముఖ్యంశాలు

డిసెంబర్‌ మొదటి వారంలో రైతుబంధు

#rythubandhu

ఈ ఏడాది  రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతుంది  సర్కారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సిఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదే శాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. రెండో పంట సాగుకు డిసెంబర్ లో రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించారు. డిసెంబర్‌ 1 తర్వాత రైతుబంధు సాయం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆమోదించిందని చెప్పారు. రైతుబంధు కింద ఏడాదికి రెండుసార్లు రూ. 5వేలు చొప్పున 10 వేలు రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.

Related posts

4 నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ

Sub Editor 2

సెటిల్మెంట్ దందాలకు  పాల్పడుతున్న ‘ఖాకీ‘లపై వేటు ?

Satyam NEWS

బిసిలను ముట్టుకుంటే మసి అయిపోతావు జగన్ రెడ్డీ

Satyam NEWS

Leave a Comment