38.2 C
Hyderabad
May 3, 2024 20: 03 PM
Slider నల్గొండ

నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలి

#Rytu Sangaham

రాష్ట్రంలో నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కొప్పోజు సూర్యనారాయణ మాట్లాడుతూ నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలని, చిన్న సన్నకారు రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు,మరియు పురుగు మందులను అందించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం తాసిల్దార్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు, ఏ ఐ టి యు సి జిల్లా నాయకుడు జడ శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్షుడు పొనుగుపాటి వాసుదేవరావు, రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్, వెంకటేశ్వర్లు, అనంతు వీరబాబు, మట్టపల్లి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో వికాస బాల,బాలికలకు సానుభూతి దినోత్సవం

Satyam NEWS

శాడ్: పాపం భగవాన్ రెడ్డి ..జర్నలిస్ట్ గా

Satyam NEWS

ఏపి తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

Satyam NEWS

Leave a Comment