29.7 C
Hyderabad
May 6, 2024 03: 25 AM
Slider నల్గొండ

మున్సిపాలిటీ పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

#gadarikishore

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య వాహనాలను, 13వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం ఎం సూపర్ మార్కెట్ ను వ్యవసాయ మార్కెట్ అవరణలో పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం నాడు తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజనీ రాజశేఖర్  వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి కమిషనర్ దండు శ్రీనివాస్ ఎంపీపీ నెమరుగోమ్ముల స్నేహలత  సర్పంచ్ నెమరుగోమ్ముల శాతవాహనరావు తో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు అరెస్టు తీవ్రంగా ఖండించిన మచిలీపట్నం విద్యార్థులు

Bhavani

30న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కు “గురజాడ” పురస్కారం

Bhavani

కాంట్రాక్టు కార్మికులను తీసేసిన తిరుమల దేవస్థానం

Satyam NEWS

Leave a Comment