ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ లోని స్మార్ట్ అచివర్స్ స్కూల్ లో సంక్రాంతి ముగ్గుల పోటీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనతో బాటు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా