42.2 C
Hyderabad
May 3, 2024 15: 29 PM
Slider నల్గొండ

శిధిలమైన తరగతి గదులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

#School Room

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లోని  వయసు ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న యు పి ఎస్ నెంబర్ వన్ స్కూల్ లోతరగతి గదుల కొరత ఉంది. ఉన్న తరగతి గదులు కాస్తా శిథిలావస్థకు చేరుకొని ఉపయోగం  లేకుండా నిరుపయోగమైపోతున్నాయి.

దీని కారణంగా విద్యార్థిని, విద్యార్థులకు విద్యాభ్యాసానికి ఆటంకాలు కలుగుతున్నాయి. శిధిలావస్థకు చేరిన తరగతి గదులను స్థానిక మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, మున్సిపల్ వైస్ చైర్మన్  జక్కుల నాగేశ్వరావు, మరియు ఎంపీపీ గూడెపు శ్రీను పరిశీలించారు. వీరి వెంట  ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

రైతు ఉద్యమం ఎటువైపు?

Sub Editor

విజయసాయి ట్వీట్ పై నిప్పులు చెరగిన కామినేని

Satyam NEWS

విశాఖలో మరో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్

Satyam NEWS

Leave a Comment