ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై కుమారుడు ఎస్పీ చరణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిని తన తండ్రి గుర్తుపట్టారని చరణ్ తెలిపారు.
వెంటిలేటర్ మీద కాకుండా తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నారు. ఎంజిఎం ఆసుపత్రి మూడవ అంతస్తులోని అత్యాధునిక ఐసియుకి షిఫ్ట్ చేశారు. పూర్తిగా కోలుకోవడానికి మరో వారం సమయం పట్టొచ్చు అని చరణ్ చెప్పారు.