ఏపీలోని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ అకస్మాత్తుగా తెర్లాం, బాడంగి పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ లలో మహిళా సంరక్షణక పోలీసలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా బాడంగి స్టేషన్ ఎస్ఐ సురేంద్ర నాయుడు, ఎంఎస్పీలు సంయుక్తంగా ఎస్పీకి జ్ఞాపిక బహుకరించారు. తొలుత తెర్లాం పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ, అక్కడ నుంచీ బాడంగి స్టేషన్ ను సందర్శించారు.
previous post