కరోనా కారణంగా ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ దీపికా నిర్వహిస్తున్న “స్పందన” కార్యక్రమంలో బాధితులు తమ ,తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.
వాటిని త్వరితగతిన పరిష్కారం చూపడంతో ఆ శాఖ ముందుంటోంది.
అందుకు మరో నిదర్శనం.. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో ని పోలీసు బ్యారెక్స్ లో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ఉద్యోగి రావడం.ఎస్పీ దీపికా నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో తన బాధను విన్నవించుకోవడం.ఆ వీడియో మీ కోసం…!