37.2 C
Hyderabad
April 30, 2024 11: 26 AM
Slider విజయనగరం

సామాన్యులే కాదు… బీఎస్ఎఫ్ ఉద్యోగులు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు…!

#vijayanagaram police

కరోనా కారణంగా ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ దీపికా నిర్వహిస్తున్న “స్పందన” కార్యక్రమంలో బాధితులు తమ ,తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.

వాటిని త్వరితగతిన పరిష్కారం చూపడంతో ఆ శాఖ ముందుంటోంది.

అందుకు మరో నిదర్శనం.. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో ని పోలీసు బ్యారెక్స్ లో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ఉద్యోగి రావడం.ఎస్పీ దీపికా నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో తన బాధను విన్నవించుకోవడం.ఆ వీడియో మీ కోసం…!

Related posts

జర్నలిస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నఉప సర్పంచ్ భర్త

Satyam NEWS

ఖమ్మం లో సంచలనం సృష్టిస్తూన్న రాయల్ ఓక్

Satyam NEWS

జైమేడారం:హుండీ ఆదాయం రూ.5.63 లక్షలు

Satyam NEWS

Leave a Comment