దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఆయన సతీమణి కాలేరు పద్మావెంకటేష్అంబర్ పేట మహంకాళీ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు నర్సింహా రెడ్డి, రవీందర్, రామారావు యాదవ్, శ్రీరాములు ముదిరాజ్, భవానీ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట