మిట్ట మధ్యాహ్నం అంటే.. ఎండ వేడి… ఆ పై ప్రస్తుత వేసవి పుణ్యమా… సెగలు. పొగలు.ఈ గ్రీష్మ కాలంలో… ఎండ వేడివికి వేసవి తాపానికి బయటకు రావాలన్న ప్రతీ ఒక్కరూ జంకుతున్నారు. కానీ విజయనగరం ప్రజలు మాత్రం… బయటకు రావాలని ఆరాటంకు తోడు ఉవ్వూళ్లూరుతున్నారు అంటే నమ్ముతారా..! నమ్మాల్సిందే..అదీ “సత్యం న్యూస్. నెట్” విజువల్స్ తో సహా చూపిస్తుంటే నమ్మక తప్పదు.
విజువల్స్. చూసారుగ… విజయనగరం లో ఇటీవలే రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రారంభించిన అంబేద్కర్ జంక్షన్ నుంచీ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పరిస్థితి. మండే వేసవి లో..ఇదేంటని ఆశ్చర్య పోకండి. విజయనగరం లో ఒక్క సారి వాతావరణం మారిపోగ…ఎండకు బదులు చినుకులు…ఆ పై చిన్న గా వర్షం.. ఇక ఎండ వేడి మితో అల్లాడిపోతున్న విజయనగరం ప్రజలకు ఈ చల్లటి వాతావరణం… హాయినిచ్చిందని చెబుతోంది…”సత్యం న్యూస్. నెట్.”
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం