27.7 C
Hyderabad
May 14, 2024 04: 19 AM
Slider ఖమ్మం

మాజీ మంత్రి తుమ్మలను కలిసిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్

#Oil Fed Chairman

రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి గండుగులపల్లిలో ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుని కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పామాయిల్ పరిస్థితులపై కొద్దిసేపు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పిటిసిలు, దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, పామాయిల్ కర్మాగారం మేనేజర్లు బాలకృష్ణ, కల్యాణ్ ,బిఅర్ఎస్ నాయకులు కాసాని నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సైరా చిత్రం విడుదలను అడ్డుకోలేం

Satyam NEWS

లక్ష యువ గర్జన: భగవద్గీత పారాయణ పోస్టర్ ఆవిష్కరించిన విశ్వ హిందూ పరిషత్

Satyam NEWS

సావిత్రి బాయి ఫూలే జీవితం చిరస్మరణీయం ఆచరణీయం

Satyam NEWS

Leave a Comment