18.7 C
Hyderabad
January 23, 2025 03: 42 AM
Slider హైదరాబాద్

50 మంది స్కూల్ పిల్లలపై పిచ్చి కుక్కల దాడి

street dogs

పిచ్చి కుక్కల స్వైరవిహారంతో దాదాపు 50 మంది స్కూలు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎక్కడో మారుమూల పల్లెలో కాదు జరిగింది. సాక్ష్యాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో. ఇక్కడి ధరమ్ కరమ్ రోడ్డులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి.

అటుగా వెళుతున్న స్కూల్ విద్యార్థులపై దాడి చేశాయి. దాంతో పిచ్చి కుక్కల కాటుకు 50 మంది స్కూల్ విద్యార్థులు గురయ్యారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆ విద్యార్థులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

Related posts

నారా లోకేష్ స‌మ‌క్షంలో టిడిపిలో చేరిక‌

Satyam NEWS

52 కోట్లతో మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

సెల్ఫీ సువిసైడ్: నమ్మక ద్రోహం భరించలేక పురుగుల మందు తాగాడు

Satyam NEWS

Leave a Comment