37.2 C
Hyderabad
May 6, 2024 13: 06 PM
Slider విజయనగరం

వామ‌ప‌క్షాల బంద్ పోలీసు బందోబ‌స్తు

Aituc bandh

దేశ వ్యాప్తంగా వామ ప‌క్ష పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపున‌కు దాదాపు 24 పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికాయి. ఈ నేప‌ధ్యంలో ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు గట్టి బందోబ‌స్తు చేప‌ట్టారు.ఈ మేర‌కు విజయనగరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేర‌కు జిల్లా వ్యాప్తంగా బందోబస్తును ఏర్పాటు చేసారు. ఆయా పార్టీల ధ‌ర్నా నేప‌థ్యంలో వారి వ‌ద్ద పోలీసుల‌ను మోహ‌రించారు.

Related posts

అడగకుండానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు

Satyam NEWS

ములుగు జిల్లా తైక్వాండో కోచ్ అనిల్ సేవలు అభినందనీయం

Satyam NEWS

శాల్యూట్ డాడీ: నాన్నకు ప్రేమతో…..:

Satyam NEWS

Leave a Comment