25.2 C
Hyderabad
May 13, 2024 09: 58 AM
Slider తెలంగాణ

వార్నింగ్: కరోనా వైరస్ పుకార్లపై ఇక కఠిన చర్యలు

Anjaneekumar

కరోనా వైరస్ వ్యాప్తిపై పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తగిన చర్యలు ప్రారంభించారు. కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్‌ సెక్షన్‌ 54 కింద కేసును నమోదు చేస్తామని ఆయన అన్నారు.

ఈ సెక్షన్‌ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన కలుగుతుందని ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు.

Related posts

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి

Satyam NEWS

అమర్ నాథ్ అపశృతిపై అక్షయ్ కుమార్ సంతాపం

Satyam NEWS

గ్రామ రెవిన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

Satyam NEWS

Leave a Comment