39.2 C
Hyderabad
May 4, 2024 22: 00 PM
Slider వరంగల్

మూగజీవికి ఆహారాన్ని అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

మూగజీవి కి ఆహారాన్ని అందించి సహృదయాన్ని చాటుకున్నారు ములుగు,భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. సోమవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రక్కన ఆకలితో అలమటిస్తూ చెత్తకుప్పలోని పేపర్లు,ప్లాస్టిక్ కవర్లు తింటున్న పశువును చూసి చలించిపోయిన తస్లీమా పండ్లు, కూరగాయలు అందించి పశువు ఆకలిని తీర్చారు.

మనుషులకు ఆకలి వేస్తే అడుగుతారని, కానీ నోరు లేని మూగ జీవాలు అడుగలేవని మనమే అర్థం చేసుకొని ఆహారాన్ని అందించాలని తస్లీమా తెలిపారు. పశుగ్రాసం దొరకక ఆకలితో అలమటించే మూగ జీవాల ఆకలిని తీర్చి మానవత్వం చాటుకోవాలని తస్లీమా కోరారు.

Related posts

రోటారాక్ట్ – రోటరీ ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు బట్టల పంపిణీ

Satyam NEWS

లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల పంపిణీ

Satyam NEWS

బి అర్ ఎస్ లో చేరిన మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు

Bhavani

Leave a Comment