25.7 C
Hyderabad
January 15, 2025 19: 18 PM
Slider నిజామాబాద్

స్వచ్ఛ భారత్: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి

swatch bharat

బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై నేడు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనంద్ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకోని వారి వివరాలను త్వరితగతిన సేకరించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు.  ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి  తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒతో పాటు బాన్సువాడ డీఎల్పీవో  శ్రీనివాస్, ప్రత్యేక అధికారి శంకర్ ఎంపిఓ ఆనంద్ ఉపాధి హామీ అధికారులు  పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.

Related posts

మడమ తిప్పని నాయకత్వమా.. ఓ సారి తిరిగి చూడు

Satyam NEWS

ప్రొటెస్టు: కూలీలకు దక్కని కరోనా సాయం

Satyam NEWS

గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు

Murali Krishna

Leave a Comment