39.2 C
Hyderabad
May 3, 2024 11: 39 AM
Slider నిజామాబాద్

స్వచ్ఛ భారత్: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి

swatch bharat

బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై నేడు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనంద్ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకోని వారి వివరాలను త్వరితగతిన సేకరించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు.  ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి  తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒతో పాటు బాన్సువాడ డీఎల్పీవో  శ్రీనివాస్, ప్రత్యేక అధికారి శంకర్ ఎంపిఓ ఆనంద్ ఉపాధి హామీ అధికారులు  పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.

Related posts

దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేయాలి

Satyam NEWS

మాస్క్ పెట్టుకోని వారి వాహనాలు తనిఖీ చేసిన వనపర్తి పోలీసులు

Satyam NEWS

కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణానికి మోక్షం

Satyam NEWS

Leave a Comment