సమాజ్వాది పార్టీకి దెబ్బ.. బీజేపీలోకి నలుగురు నేతలు
వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ సమాజ్వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు ఎస్పీకి గుడ్బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు....