శ్రీవాణి ట్రస్టుకు దాతల నుంచి విశేష ఆదరణ
శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం టిటిడి ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు దాతల నుండి విశేష ఆదరణ లభిస్తోందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించిన 209 మంది...