రైతు బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ రైతు సంఘాల పిలుపు మేరకు ధర్నా నిర్వహించాలని అఖిలపక్ష పార్టీలు తీర్మానించాయి. శుక్రవారం నాడు గాంధీ పార్క్ సెంటర్ నుండి 10 గంటలకు బైక్ ర్యాలీతో ఇందిరా చేరుకొని,...
ఎస్పిఎం పరిశ్రమ దుర్ఘటనపై ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లోని ప్రజా కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SPM కార్మిక హక్కుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం...
మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాజంపేట మున్సిపల్ కమీషనర్ ఆఫీస్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజంపేట టీడీపీ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు, పట్టణ వార్డు...
కొల్లాపూర్ రాజావారు తమ సొంత ఆస్తులు అనుభవించినా అమ్ముకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రజల నుంచి తీసుకున్న కోట స్థలాన్ని ప్రజల ఉపయోగం కోసం కాకుండా ప్లాట్లు చేసి అమ్ముకుంటామంటే ఊరుకునేది...