సిగ్గు సిగ్గు: ప్రభుత్వ టెర్రరిజం వల్లే తరలిపోయిన అమర్ రాజా
ఏపిలోలో ప్రభుత్వ టెర్రరిజం కారణంగానే అమరరాజా వెళ్ళిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరరాజా గ్రూప్ తెలంగాణలోని మహబూబ్ నగర్ వద్ద రూ.9,500 కోట్లతో ఈవీ బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే....