చిరుత మృతదేహం లభ్యం: ముగ్గురి అరెస్టు
చిరుతపులి దంతాలు, గోరును విక్రయిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నట్లు డిఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. ఆదివారం మన్ననూర్ ఈసిసి సెంటర్ నందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత నెలలో ఇంఫార్మర్ల ద్వారా...