ఒడిశా పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర సభ్యుడు..!
మావోయిస్టు అగ్రనేత, ఏవోబీ ఎస్జడ్సీ సబ్యుడు, మిలటరీ కమీషన్ చీఫ్ దుబాసీ శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ అరుణ్ అలియాస్ రమేష్ లొంగిపోయినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. ఏఓబీలోని బోయిపరిగూడ పీఎస్ పరిధిలోని పేటగూడ...