అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 కోటి 10 లక్షలు విరాళం
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ. 1 కోటి 10 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన ఎం.దేవేందర్ రాజు అనే భక్తుడు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. అదేవిధంగా, తిరుపతికి...