40.2 C
Hyderabad
April 29, 2024 16: 32 PM
Slider ఆధ్యాత్మికం

అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 కోటి 10 లక్షలు విరాళం

tirumala 27

టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్ర‌వారం రూ. 1 కోటి 10 ల‌క్ష‌లు విరాళంగా అందింది. హైద‌రాబాద్‌కు చెందిన ఎం.దేవేంద‌ర్ రాజు అనే భ‌క్తుడు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. అదేవిధంగా, తిరుప‌తికి చెందిన సిపిఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ త‌ర‌ఫున శ్రీ కెవి.చ‌ల‌ప‌తిరెడ్డి రూ.10 ల‌క్ష‌లు విరాళం అంద‌జేశారు. ఈ మేర‌కు ఇద్ద‌రు భ‌క్తులు విరాళాల‌ డిడిల‌ను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

Related posts

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి స్పందన

Satyam NEWS

మెడ కట్ చేసిన డాక్టర్లపై సస్పెన్సన్ వేటు

Satyam NEWS

జగన్ కు పోటీగా ఏపిలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందా???

Satyam NEWS

Leave a Comment