కర్ణాటక మాజీ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ సంచలనం రేపిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. దేశం నలుమూలల నుంచీ వస్తున్న వ్యతిరేకతకు తలొగ్గిన ఆయన తన వ్యాఖ్యలపై విచారం...
ముస్లింలు ఒకరి ఎంగిలి ఒకరు పూసుకోవడం, అందరూ మీదమీద పడి ఉండటం, ఎంగిలి చెంచాలు నాక్కోవడం వల్లే కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నదని వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముస్లింలకు క్షమాపణ...