దళిత క్రైస్తవులకు దళిత, ముస్లిం లకు రిజర్వేషన్ లు కల్పించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ ఇన్ ఇండియా కాథలిక్ భారత పీఠాధిపతుల సమాఖ్య ఆధ్వర్యం లో గురువారం ఏలూరు ఆర్ సి ఎం...
ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జనచైతన్య ట్రస్ట్ తరుపున పలువురు యువకులు రక్తదానం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లోని కిమ్స్ హాస్పిటల్...
ముస్లింలు ఒకరి ఎంగిలి ఒకరు పూసుకోవడం, అందరూ మీదమీద పడి ఉండటం, ఎంగిలి చెంచాలు నాక్కోవడం వల్లే కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నదని వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముస్లింలకు క్షమాపణ...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాధి ముస్లింలు చేస్తున్న పనుల వల్లే వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్లి వచ్చిన...